పిఎంఇండియా
The Prime Minister, Shri Narendra Modi has invited citizens to tune in to the upcoming episode of Mann Ki Baat, scheduled to be broadcast on 31st May at 11 AM.
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
Chief Minister of Assam, Shri Himanta Biswa Sarma met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
The Prime Minister, Shri Narendra Modi, today extended his greetings to the people of Goa on the occasion of Goa Statehood Day.
...తెలుగు వెర్షన్ అనుసరించనుంది.
ఉత్తమ మానవుడి వ్యక్తిత్వానికి ‘వినమ్రత, క్షమాగుణం, సత్ప్రవర్తన’లే నిజమైన ఆభరణాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సద్గుణాలు ప్రాతిపదికగా ‘వికసిత్ భారత్’ సంకల్ప సాకారానికి దేశ ప్రజలు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా కింది ...
జన్జాతి సురక్షా మంచ్ ప్రతినిధులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు. గిరిజన సమాజం పట్ల వారు కనబరుస్తున్న అంకిత భావాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. మాటామంతీలో భాగంగా, గిరిజన సముదాయాల అభివృద్ధితో, సాధికారతతో ముడిపడిన వివిధ అంశాలపై చర్చించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ...
వియత్నాంలోని డా నాంగ్ నగరంలో జరిగిన 2026 అండర్ 23 ఆసియా ఛాంపియన్షిప్స్లో అద్భుత ప్రదర్శనను కనబరిచిన భారత రెజ్లర్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. ఈ ఛాంపియన్షిప్స్లో మన పురుషుల ఫ్రీస్టైల్, మహిళల రెజ్లింగ్ జట్లు 'టీమ్ టైటిల్స్' సొంతం చేసుకోవటాన్ని ప్రధాని కొనియాడారు. పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ జట్టు 4 స్వర్ణ ...
స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన శ్రీ యానెజ్ యాన్షాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఈ విధంగా స్పందించారు. ‘‘స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన యానెజ్ యాన్షా గారికి హృదయపూర్వక అభినందనలు. ఇరు దేశాల ప్రజల శ్రేయస్సు, పరస్పర ప్రయోజనాల కోసం మన ద్వైపాక్షిక సంబంధాలను మరింత ...
న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమయ్యారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది. ‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమయ్యారు’’.
దివంగత నేత శ్రీ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. ప్రజా సంక్షేమం, పరిపాలనపై ఆయనకున్న నిబద్ధత ద్వారా పేదలు, అణగారిన వర్గాల వారికి ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని అందించారని, అందుకే ప్రజలు ఎన్టీఆర్ను ఎప్పుడూ ...
ఈద్-ఉల్-అజ్హా పర్వదినం సందర్భంగా పౌరులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు. “ ఈద్-ఉల్-అజ్హా శుభాకాంక్షలు! ఈ పర్వదినం మన సమాజంలో సోదర భావాన్ని, సంతోషాన్ని మరింత పెంపొందించాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ విజయాలు సిద్ధించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ...